రెవెన్యూ బరితెగింపు!Penuganchiprolu MRO Office
రెవెన్యూ బరితెగింపు! ABN , Publish Date - Jul 30 , 2025 | 01:33 AM గ్రామాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాల సృష్టి జరపాలని ఒకవైపు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరోవైపు అవినీతి రుచి మరిగిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్దేశానికి మకిలి పట్టిస్తున్నారు. బరి తెగించి మరీ లంచాలు డిమాండ్ చేస్తున్నారు. పారామౌంట్ కంపెనీ పెనుగంచిప్రోలు మండలంలో భూములు కొనుగోలు చేసి పరిశ్రమ విస్తరణలో భాగంగా ల్యాండ్ కన్వర్షన్కు దరఖాస్తు చేసుకుంటే పైసలిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని బీష్మించుకుర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందలించినా తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన కంపెనీ యాజమాన్యం విస్తరణ పనులను వాయిదా వేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Penuganchiprolu Tahasiladar A. Santhilakshmi - పారామౌంట్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న తహసీల్దార్ కార్యాలయం Advertisement: 0:26 Close Player - పెనుగంచిప్రోలులో పరిశ్రమ విస్తరణకు 8 ఎకరాలు కొనుగోలు - ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు.. రూ.లక్షల్లో లంచం డిమాండ్ - జగ్గయ్యపేట ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యాజమ...