Posts

Showing posts from May, 2025

Is Amaravati a self-financing project? explain

  Is Amaravati a self-financing project? explain 1.Asian Development Bank Rs. 15, 000 Crores. 2. HUDCO Rs. 11, 000 Crores. 3. German Bank Rs. 5,000 Crores. 4. CRDA Bonds Rs. 21, 000 Crores, 5. 2025-26 Budget Rs. 6, 000 Crores. 33, 000 Acres. Land Pooling Scheme (LPS) Returnable Plots The development of Amaravati, the capital city of Andhra Pradesh, is often described as a self-financing project, but this characterization requires a nuanced understanding. The term "self-financing" suggests that the project can sustain itself financially without relying heavily on direct state budget allocations, primarily through a combination of loans, land monetization, bonds, and other revenue-generating mechanisms. Below is an explanation of whether Amaravati is truly self-financing, based on the funding sources you mentioned and the land pooling scheme, with a critical examination of the project's financial structure. Overview of Amaravati’s Financial Model Amaravati is envisioned...

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

Image
  Operaion Sindoor: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్ ABN  , Publish Date - May 09 , 2025 | 11:07 AM Operaion Sindoor: దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది. Operaion Sindoor Operaion Sindoor:  ఎంత వారించినా.. వద్దన్నా.. కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్‌ (Pakistan)కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ (India) దాడులకు పాక్ కకావికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడులతో పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి (Anonymous) వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రజలను సయితం విరాళా అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. బారత్ మెరుపుదాడ...

The War Against Working Class

Image
  ఇది ఉపఖండంలోని కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం..! #TheWarAgainstWorkingClass #SayNoToWar దురదృష్టవశాత్తు భారత్ - పాక్ లోని రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ దేశ పాలకవర్గాలకు పూర్తిగా లొంగిపోయాయి. కాశ్మీర్ సమస్యపై, సీమాంతర ఉద్రవాదంపై ఈ రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీల వైఖరి పాలకవర్గాల వైఖరితో సరి సమానంగా వుంది. ప్రపంచ కార్మిక వర్గాల ఐక్యత అనే సూత్రాన్ని గాలికి వదిలేసి పాలకవర్గాల ఆటలో పావులుగా మారుతున్నారు. దాదాపుగా 80 కోట్ల మంది దక్షిణాసియా ప్రజలు కనీస తిండికి కూడా నోచుకోకుండా ఆకలితో అలమటిస్తుంటే ఈ రెండు దేశాల పాలకవర్గాలు తమ తమ దేశ ప్రజలను పీడిస్తూ,అణచివేస్తూనే మరోవైపు పొరుగువారిని ద్వేషించాలని కృత్రిమ దేశ భక్తిని నూరిపోస్తూ అణ్వాయుధాలతో ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు. తమ తమ దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అసమానత్వం పెరిగిపోతూ ప్రజలు ఉద్యమలవైపు ఆకర్షితులవుతుంటే (ఈ నెల 20న భారత్ లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు - భారత్ పాక్ టెర్రరిస్టు స్థావరాలపై దాడి చేయడానికి రెండు రోజుల ముందు హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో వేలాది మంది ప్...

రాజ్యాంగంపై మావోయిస్ట్‌ అవగాహన స్పష్టమే - Paani

 రాజ్యాంగంపై మావోయిస్ట్‌ అవగాహన స్పష్టమే ABN , Publish Date - May 08 , 2025 | 02:03 AM ఏప్రిల్‌ 15న ఆంధ్రజ్యోతిలో డానీ రాసిన ‘పాలకులు–మావోయిస్టులు, మధ్య రాజ్యాంగం’ అనే వ్యాసంలోని రెండు విషయాలపై చర్చను పొడిగించాల్సి ఉంది. ఒకటి: మావోయిస్టులు–రాజ్యాంగం, రెండు: మావోయిస్టుల రాజకీయ కార్యక్రమం. మధ్య భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆగడానికి ప్రభుత్వానికి–మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలకు రాజ్యాంగం ప్రాతిపదిక అవుతుందా? అనే ముఖ్యమైన ప్రశ్నను డానీ లేవదీశారు. ‘‘పెట్టుబడిదారీ ప్రయోజనాలు నెరవేర్చేందుకు రాజ్యాంగం పుట్టిందని’’ మావోయిస్టులు విమర్శిస్తుంటారని రాశారు. ఈ మాట సరైనదే. దీనితోపాటు చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది. ప్రముఖ పౌరహక్కుల నాయకుడు ప్రొ. శేషయ్య ‘‘రాజ్యాంగం అనేక వైరుధ్యాల పుట్ట’’ అన్నారు. ఈ వ్యవస్థలో చిన్నచిన్న మార్పులు ఎన్ని జరిగినా, మౌలికంగా మారకుండా, దాన్ని యథాతథంగా పట్టి ఉంచేందుకు పాలకవర్గాలకు రాజ్యాంగం సాధనంగా ఉపయోగపడుతుందని విప్లవకారులు విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో జరిగిన అనేక పీడిత సమూహాల, వర్గాల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలోకి కొన్ని సానుకూల అంశాలు వచ్చి చేరినా, దా...